షావోమి చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా రఘురెడ్డి | Sakshi
Sakshi News home page

షావోమి చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా రఘురెడ్డి

Published Wed, Feb 19 2020 7:47 AM

xiaomi Chief Business Officer as Raghu Reddy - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ భారత వ్యాపార విభాగానికి చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా రఘురెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం  ఆయన సంస్థకు చెందిన అన్ని విభాగాలకు, ఆన్‌లైన్‌ అమ్మకాలకు హెడ్‌గా వ్యవహరిస్తుండగా.. ఈ బాధ్యతలతో పాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ నిర్వహిస్తున్న పలు కీలక బాధ్యతలను నూతనంగా తీసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement