రూ. 2,700 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంకు | Andhra Bank plans to raise Rs 2700 crore by way of equity | Sakshi
Sakshi News home page

రూ. 2,700 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంకు

Jun 1 2016 1:26 AM | Updated on Sep 4 2017 1:21 AM

రూ. 2,700 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంకు

రూ. 2,700 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంకు

ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,700 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,700 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. అంతర్గత క్యాపిటల్ అడెక్వసీ మదింపు ప్రక్రియ (ఐక్యాప్) ఆధారంగా వేసిన అంచనాలను బోర్డు సమీక్షించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదనపు మూలధన అవసరాల కోసం మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ, టైర్ 1, టైర్ టూ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించనున్నట్లు ఆంధ్రాబ్యాంకు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement