సెల్‌టవర్ ఎక్కి యువకుల నిరసన | youth protests on cell tower at kurnool district | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్ ఎక్కి యువకుల నిరసన

Dec 18 2015 9:24 AM | Updated on Sep 18 2019 3:26 PM

కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉదయం ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

కర్నూలు: కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉదయం ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ సెల్‌టవర్ పైకి ఎక్కి బుడజంగాల కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిరసన తెలిపారు. తమను ఎస్సీలుగా గుర్తించాలని వ్యక్తులు డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే కిందకు దిగుతామని బీష్మించుకుని కూర్చున్నారు. పోలీసులు యువకులను కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement