సెల్ టవర్ తొలగించాలంటూ మహిళల ఆందోళన | women strike to remove cell tower in guntur district | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ తొలగించాలంటూ మహిళల ఆందోళన

Aug 13 2015 1:18 PM | Updated on Sep 3 2017 7:23 AM

జనావాసాల మధ్యలో ఉన్న సెల్ టవర్‌ను తొలగించాలంటూ స్థానిక మహిళలు గురువారం ఆందోళనకు దిగారు.

గుంటూరు(ఎడ్లపాడు): జనావాసాల మధ్యలో ఉన్న సెల్ టవర్‌ను తొలగించాలంటూ స్థానిక మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండల కేంద్రంలోని జనావాసాల మధ్య ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ను తొలగించాలంటూ స్థానిక మహిళలు తహసీల్దార్ కార్యలయం ఎదుటు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement