ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Nov 13th CJIs Office to Come Under RTI | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Nov 13 2019 7:54 PM | Updated on Nov 15 2019 6:28 PM

Today Telugu News Nov 13th CJIs Office to Come Under RTI - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రముఖ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధనకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకువస్తూ సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement