కారు బోల్తా: ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు | Three people injured in car accident at outer ring road hyderabad | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు

Aug 9 2013 8:24 AM | Updated on Aug 14 2018 3:22 PM

శంషాబాద్ ఔటర్రింగురోడ్డుపై శుక్రవారం ఉదయం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

శంషాబాద్ ఔటర్రింగురోడ్డుపై శుక్రవారం ఉదయం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తోటి వాహనదారులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 

అలాగే వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మండలం పంపిణి గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ  ట్రాలీ రెండు లారీల మధ్య ఇరుక్కుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement