బైక్‌ ప్రమాదం.. ముగ్గురు మైనర్‌లు మృతి | Three boys killed in road accident at vizianagaram | Sakshi
Sakshi News home page

బైక్‌ ప్రమాదం.. ముగ్గురు మైనర్‌లు మృతి

May 7 2017 10:41 PM | Updated on Aug 30 2018 4:10 PM

బైక్‌ ప్రమాదం.. ముగ్గురు మైనర్‌లు మృతి - Sakshi

బైక్‌ ప్రమాదం.. ముగ్గురు మైనర్‌లు మృతి

విజయనగరం జిల్లాలో జామి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది

జామి: విజయనగరం జిల్లాలో జామి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ముగ్గురు మైనర్‌ బాలుర ప్రాణాలను బలిగొంది.

విజనిగిరి వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి నాగమజ్జి(16), టెన్త్‌ విద్యార్థి కోటి(14), ఆరో తరగతి చదువుతున్న లక్ష్మణ్‌ ప్రాణాలు కోల్పోయారు. కొట్టాంకు చెందిన వీరు జామి వెళ్లి ఒకే బైక్‌పై తిరిగి వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొని గోతిలో పడిపోయింది. అతివేగంగా బైక్‌ నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారు. ముగ్గురు విద్యార్థుల మృతితో స్థానికంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement