హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి అగ్ర నేతల చుట్టూ తిరిగినందునే ఆ పార్టీపై అపోహలు వచ్చినట్లు ఆ పార్టీ నేత నాగం జనార్ధన రెడ్డి తెలిపారు. బిజెపి, సుష్మాస్వరాజ్ సహకారం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినట్లు ఆయన చెప్పారు. యుపిఏ చైర్పర్సన్ సొనియా గాంధీని పొగిడేవారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని నాగం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొందడానికి ముందు చంద్రబాబు బిజెపి ముఖ్య నేతలను కలిసిన విషయం తెలిసిందే. దాంతో బిజెపి బిల్లుకు మద్దతు ఇవ్వదేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. బిల్లు ఆమోదం పొందిన సమయంలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ మొత్తం క్రెడిట్లో కొంత భాగాన్ని తనకు కూడా పంచాలన్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్రెడిట్ ఇస్తారని, బిల్లుకు మద్దతు ఇచ్చిన ఈ చిన్నమ్మకు కూడా మరిచిపోవద్దని కోరారు.
చంద్రబాబు మా చుట్టూ తిరిగినందునే....
Published Mon, Feb 24 2014 6:15 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement