ఆటో - బస్సు ఢీ: ఆరుగురికి గాయాలు | six injured in road accident in prakasam district | Sakshi
Sakshi News home page

ఆటో - బస్సు ఢీ: ఆరుగురికి గాయాలు

Jul 2 2016 9:15 AM | Updated on Aug 30 2018 4:07 PM

ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ప్లాజా వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఒంగోలు : ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ప్లాజా వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో - ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement