19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sandalwood surrendered in ysr district | Sakshi
Sakshi News home page

19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Jan 25 2017 10:46 AM | Updated on Aug 21 2018 6:22 PM

వైఎస్సార్‌ జిల్లాలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మైదుకూరు: వైఎస్సార్‌ జిల్లాలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు సమీపంలోని ఏటూరు కాలువ కట్టపై ఓ స్కార్పియో వాహనం ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున అక్కడికివెళ్లి ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు సీఐ వెంకటేశ్వర్లు డీఎస్పీ శ్రీలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement