‘అమరజీవి సేవలు చిరస్మరణీయం’ | Potti Sreeramulu Death Anniversary | Sakshi
Sakshi News home page

‘అమరజీవి సేవలు చిరస్మరణీయం’

Dec 15 2015 6:12 PM | Updated on Aug 20 2018 5:04 PM

రాష్ట్రానికి అమరజీవి పొట్టిశ్రీరాములు అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు.

రాష్ట్రానికి అమరజీవి పొట్టిశ్రీరాములు అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. అమరజీవి 62వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోవెలకుంట్లలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండేకంటి సుబ్రమణ్యం మాట్లాడుతూ... తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి త్యాగశీలి అయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించకపోవడం విచారకరమన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement