
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!
శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
Jan 29 2014 9:24 PM | Updated on May 29 2018 2:28 PM
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!
శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.