వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం! | Polices finished arrangement to shift YSRCP MLAs from Assembly | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!

Jan 29 2014 9:24 PM | Updated on May 29 2018 2:28 PM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం! - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!

శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
 
మధ్యాహ్నం 2 గంటల తర్వాత అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలోనే ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతితో అసెంబ్లీ ప్రాంగణంలోకి భారీగా పోలీసు వాహనాలను మెహరించారు. గత 7 గంటలుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement