రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | one killed in road accident in ysr district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Dec 24 2015 10:11 AM | Updated on Aug 30 2018 3:56 PM

వైఎస్ఆర్ జిల్లా రామాపురం మండలం బండపల్లె సమీపంలో గురువారం బైక్ - లారీ ఢీకొన్నాయి.

కడప : వైఎస్ఆర్ జిల్లా రామాపురం మండలం బండపల్లె సమీపంలో గురువారం బైక్ - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దుర్ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement