రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి

Feb 17 2016 2:49 PM | Updated on Aug 30 2018 3:58 PM

రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలకేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సింహాద్రిపురంలోని కల్యాణమంటపం వద్ద ఎదురెదురుగా వేగంగా వచ్చిన బైక్‌లు ఢీకొనటంతో నారాయణరెడ్డి(70) అక్కడికక్కడే చనిపోగా లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement