విజయనగరం జిల్లా డెంకాడ మండలం అచ్చివరం గ్రామ శివారులోని ఓ బావిలో రెండు మృతదేహాలు మంగళవారం వెలుగు చూశాయి.
విజయనగరం జిల్లా డెంకాడ మండలం అచ్చివరం గ్రామ శివారులోని ఓ బావిలో రెండు మృతదేహాలు మంగళవారం వెలుగు చూశాయి. కంది లక్ష్మి (29), 4వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె స్పందన (9) మృతదేహాలుగా వాటిని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.