తేనాయపాలెంలో ఉన్మాది దాడి: నలుగురి పరిస్థితి విషమం | Maniac attack in Tenayapalem | Sakshi
Sakshi News home page

తేనాయపాలెంలో ఉన్మాది దాడి: నలుగురి పరిస్థితి విషమం

Oct 22 2013 3:27 PM | Updated on Sep 1 2017 11:52 PM

రాపూరు మండలం తేనాయపాలెంలో ఓ ఉన్మాది నలుగురిపై దాడి చేశాడు.

నెల్లూరు: రాపూరు మండలం తేనాయపాలెంలో ఓ ఉన్మాది నలుగురిపై దాడి చేశాడు. ఉన్మాది గొడ్డలితో దాడి చేయడంతో ఆ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్మాదుల దాడులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. కొందరు మానసికంగా ఉన్మాదులుగా మారి దాడులు చేస్తుంటే, మరికొందరు ప్రేమోన్మాదులు యువతులపై దాడులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement