పిడుగుపాటుకు జెర్సీ ఆవుల మృతి | Jersey cows killed by lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు జెర్సీ ఆవుల మృతి

Sep 26 2015 11:11 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి.

చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి. శుక్రవారం రాత్రి రైతు నారాయణ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో పాకలో ఉన్న ఆవులు మృత్యువాత పడ్డాయి. కాగా, రెండు ఆవుల విలువ రూ.1.30 లక్షలు ఉంటుందని రైతు నారాయణ తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement