డొల్ల కంపెనీలపై హైకోర్టులో నేడు విచారణ

High Court Proceedings Against Shell Companies In AP - Sakshi

సాక్షి, విజయవాడ:  డొల్ల కంపెనీలకు భూ కేటాయింపులపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. అర్హతలేని వివిధ డొల్ల కంపెనీలకు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) వేల ఎకరాల భూములను కేటాయించిందని పేర్కొంటూ వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. మాజీ న్యాయాధికారి శ్రావణ్‌ కుమార్‌ హైకోర్టులో తన వాదనలు వినిపించనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top