తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | heavy rush continues in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Sep 7 2015 12:51 AM | Updated on Mar 19 2019 9:23 PM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతొంది.

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతొంది. సాయంత్రం ఆరు గంటల వరకు 58,946 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర
స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 12 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement