విజయనగరం జిల్లాలో సోమవారం పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది.
విజయనగరం: విజయనగరం జిల్లాలో సోమవారం పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. పార్వతీపురం, విజయనగరం మండలాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాగా జిల్లాలోని ప్రదీప్ నగర్లో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టు కాలిపోయింది.