ఒరాకిల్తో ఒప్పందం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు వీలుగా ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్తో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్(ఐఈజీ) గతంలో ఉన్న ఒప్పందాన్ని ప్రభుత్వం పొడిగించింది. దీనిలో భాగంగా ఒరాకిల్ అకాడమీ రాష్ట్రంలోని 400 విద్యాసంస్థల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను బోధిస్తుంది. 50 వేల మంది విద్యార్థులు, వెయ్యి మంది అధ్యాపకులకు ఒరాకిల్ శిక్షణ ఇస్తుంది. ముందుగా అధ్యాపకులకు జనవరి నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. డేటాబేస్ డిజైన్, ఎస్క్యూఎల్, ప్రోగ్రామింగ్, జావా కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ శిక్షణ ద్వారా 6,85,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. గతంలో ఉన్న ఒప్పందాన్ని మరింత విస్తరిస్తూ ఒరాకిల్తో ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
50వేల మంది విద్యార్థులకు ఐటీలో శిక్షణ
Published Tue, Nov 26 2013 1:15 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement