ప్రజలు ఆనందోత్సాహాలతో దసరా పండగ సంబురాలు జరుపుకోవాలని జిల్లా అధికారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
సాక్షి, నల్లగొండ: ప్రజలు ఆనందోత్సాహాలతో దసరా పండగ సంబురాలు జరుపుకోవాలని జిల్లా అధికారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
అంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రార్థించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీలు సుఖేందర్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు, జేసీ హరిజవహర్లాల్ ఉన్నారు.