ఐటీ ఉద్యోగుల భద్రతపై డిజిపి సమీక్ష | DGP review on IT Employees safety | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగుల భద్రతపై డిజిపి సమీక్ష

Nov 11 2013 4:40 PM | Updated on Sep 2 2017 12:31 AM

నగరంలోని ఐటీ ఉద్యోగుల భద్రతపై డిజిపి ప్రసాదరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని ఐటీ ఉద్యోగుల భద్రతపై డిజిపి ప్రసాదరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  ఐటీ కంపెనీ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సైబర్ సెక్యూరిటీ, ఐటీ మోసాలు, ఐటీ మహిళా ఉద్యోగుల రక్షణపై   సమావేశంలో చర్చించారు. సైబర్‌టవర్స్‌కు బస్సు సౌకర్యంపై కూడా చర్చించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement