ఖాతాదారుల సొమ్ము మింగిన బ్యాంక్ మేనేజర్! | Bank manager engulfed customers amount! | Sakshi
Sakshi News home page

ఖాతాదారుల సొమ్ము మింగిన బ్యాంక్ మేనేజర్!

Nov 18 2014 9:21 PM | Updated on Sep 2 2017 4:41 PM

ఖాతాదారుల సొమ్ము మింగిన బ్యాంక్ మేనేజర్!

ఖాతాదారుల సొమ్ము మింగిన బ్యాంక్ మేనేజర్!

తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు తణుకు బ్రాంచ్ మేనేజర్ ఖాతాదారుల సొమ్ము మింగేశాడు.

ఏలూరు: తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు తణుకు బ్రాంచ్ మేనేజర్ ఖాతాదారుల సొమ్ము మింగేశాడు. ఆ బ్రాంచ్ మేనేజర్ వినోద్ రాజన్ కోటి 35 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. 22 మంది ఖాతాదారుల సంతకాలు ఫోర్జరీ చేసి వినోద్ ఈ డబ్బు నొక్కేసినట్లు వెల్లడైంది.

ఉన్నతాధికారుల తనిఖీలో వినోద్ రాజన్ బండారం బయటపడింది. బ్యాంకు అధికారులు వినోద్ రాజన్ను సస్పెండ్ చేసి తణుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement