ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు


పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనధికారికంగా ఉన్న రూ.13,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్ట్ ఇన్‌చార్జ్ మల్లికార్జునతోపాటు, హోంగార్డ్ ప్రసాద్‌పై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top