సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు.
ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు
ఇచ్చిన హామీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
ప్రజల బాగోగులను గాలికి వదిలేశారు
రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు
ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు
రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి
ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’


