చదువుల్లో నాణ్యత పెరగాలి.. | Will revolutionise education sector: CM Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

చదువుల్లో నాణ్యత పెరగాలి..

Jul 6 2019 7:30 AM | Updated on Mar 21 2024 11:25 AM

‘‘మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలన్న నా కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నా. దీనికి మీ అందరి సహకారం, ప్రోత్సాహం అవసరం. కేవలం సలహాల్లోనే కాకుండా అమల్లో కూడా విద్యారంగ సంస్కరణల నిపుణుల కమిటీ పాలుపంచుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశం కావాలి. నేను కూడా నెలకు ఒకసారి నిపుణుల కమిటీ సమావేశంలో పాల్గొంటా. చదువుల్లో నాణ్యత పెంచడంపై కమిటీ దృష్టి పెట్టాలి’’

Advertisement
 
Advertisement
Advertisement