ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సెంచరీ అనంతరం ఓ ప్రత్యేకమైన స్టైల్తో కేఎల్ రాహుల్ కెప్టెన్ విరాట్తో కలిసి మైదానంలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టైల్ నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే మ్యాచ్ అనంతరం భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. రెండేళ్ల తర్వాత సాధించిన ఈ సెంచరీ తనకెంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా రాహుల్ చెప్పుకొచ్చాడు.
రొనాల్డోను చూసే అలా చేశా
Published Wed, Jul 4 2018 7:03 PM
Advertisement
తప్పక చదవండి
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement