ఆసీస్ గడ్డపై టీమిండియా డబుల్ ధమాకా!
ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రక పర్యటనను ఘనంగా ముగించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లిసేన మెరిసింది. లెగ్ స్పిన్నర్ చహల్ బంతితో మాయ చేస్తే.. బ్యాట్తో మహేంద్రసింగ్ ధోని(87 నాటౌట్: 114 బంతులు, 6 ఫోర్లు), కేదార్ జాదవ్(61 నాటౌట్ :57బంతులు, 7ఫోర్లు)లు కడవరకు పోరాడి భారత్కు విజయాన్నందించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు