ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌ రాజధాని పర్యటన | Sakshi
Sakshi News home page

ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌ రాజధాని పర్యటన

Published Mon, Feb 17 2020 9:40 PM

 పచ్చమీడియా రోజురోజు​కు దిగజారిపోతుందని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్‌ రాజధానిలో పర్యటించారని విమర్శించారు. రెండు వేల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీడీటీ అధికారులు స్పష్టంగా ప్రెస్‌ నోట్‌లో చెప్పారని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement