‘మైనార్టీలకు ముందే పదవులు ఎందుకివ్వలేదు’ | YSRCP Leader Md Iqbal Slams Chandrababu In Hyderabad | Sakshi
Sakshi News home page

‘మైనార్టీలకు ముందే పదవులు ఎందుకివ్వలేదు’

Nov 11 2018 11:43 AM | Updated on Mar 20 2024 3:54 PM

నాలుగున్నరేళ్లుగా మైనార్టీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైఎస్సార్‌సీపీ నేత ఎండీ ఇక్బాల్‌ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ముచ్చటగా మూడు నెలల కోసం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడం చూస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement