‘మైనార్టీలకు ముందే పదవులు ఎందుకివ్వలేదు’
నాలుగున్నరేళ్లుగా మైనార్టీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైఎస్సార్సీపీ నేత ఎండీ ఇక్బాల్ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ముచ్చటగా మూడు నెలల కోసం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడం చూస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు