‘అప్పుడేలా పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చారు?’ | YSRCP Leader Ambati Rambabu Reaction Over Attack On YS Jagan | Sakshi
Sakshi News home page

Oct 25 2018 6:47 PM | Updated on Mar 20 2024 3:51 PM

 ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై దాడి ప్రచారం కోసం జరిగిందని డీజీపీ చెప్పడం దారుణమని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది వాస్తవమా, కాదా అని సూటిగా ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement