మార్పు కోసం ఓటు వేయాలి:వైఎస్ జగన్
సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు