ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం | We Dont Discuss With RTC Employees Says CM KCR | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం

Oct 6 2019 9:37 PM | Updated on Mar 21 2024 11:35 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుపోవాలని, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, రు. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైనదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్లో సమ్మె దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పిదమని సీఎం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని కేసీఆర్‌ స్పష్టం చేశా

Advertisement
 
Advertisement
Advertisement