‘వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోలేకే బీజేపీతో కలిశారు’ | Vishnu Vardhan Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోలేకే బీజేపీతో కలిశారు’

Mar 16 2018 12:52 PM | Updated on Mar 22 2024 10:49 AM

2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కోలేకే చంద్రబాబు నాయుడు తమతో కలిశారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టారని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement