యూ టర్న్‌ తీసుకుంది చంద్రబాబే | Vanchana Pai Garjana-ummareddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

యూ టర్న్‌ తీసుకుంది చంద్రబాబే

Dec 27 2018 10:55 AM | Updated on Mar 22 2024 10:55 AM

వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రైతుల వలసల గురించి చంద్రబాబు చులకనగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో యూ టర్న్‌ తీసుకుంది చంద్రబాబేనని గుర్తుచేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement