సాంబార్‌ గిన్నె‌లో పడి మూడేళ్ల చిన్నారి మృతి | Three Year Old girl Died in Kamareddy | Sakshi
Sakshi News home page

సాంబార్‌ గిన్నె‌లో పడి మూడేళ్ల చిన్నారి మృతి

Jul 7 2018 2:01 PM | Updated on Mar 21 2024 6:13 PM

జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో మూడున్నరేళ్ల చిన్నారి సాంబార్‌ డేక్షాలో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పిట్లం మండలం బీసీ గురుకుల పాఠశాలలో శోభ, యాదులు అనే దంపతులు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కీర్తన అనే మూడున్నరేళ్ల కూతురు ఉంది. కుటుంబమంతా ఆ వంట గదిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement