ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు | Telangana CM KCR Announce 25 Lacs For Family For Pulwama Attack CRPF Families | Sakshi
Sakshi News home page

ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు

Feb 22 2019 12:10 PM | Updated on Mar 22 2024 10:49 AM

పుల్వామ ఉగ్రదాడిలో అశువులు బాసిన 40మంది జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉగ్రదాడిలో మరణించిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు.  శుక్రవారం ఉదయం తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్‌ పుల్వామా అమర జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement