నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలి | Rahul Gandhi Slams TRS Govt In Medchal Public Meeting | Sakshi
Sakshi News home page

నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలి

Nov 23 2018 8:15 PM | Updated on Mar 22 2024 10:49 AM

నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజాకూటమి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement