వెయిటర్‌తో గొడవ యజమానిపై కాల్పులు | A Man Fires At Restaurant Owner In UP | Sakshi
Sakshi News home page

Jul 30 2018 4:09 PM | Updated on Mar 21 2024 7:48 PM

ఉత్తరప్రదేశ్‌, సుల్తాన్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన థ్రిల్లర్‌ సినిమాను తలిపించింది. ఫుడ్‌ పార్సిల్‌ నేపథ్యంలో వెయిటర్‌తో చోటుచేసుకున్న గొడవ  యజమాని హత్యాయత్నానికి దారి తీసింది. రోజులానే అవంతికా రెస్టారెంట్‌ ఆదివారం జనాలతో సందడిగా ఉంది

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement