ప్రజాస్వామిక స్పూర్తికి విరుద్ధంగా కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. నిర్బంధాలను సహించబోమని, ప్రగతి భవన్ గడీని పగలగొడతామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పాలకులపై నిప్పులుచెరిగారు.
తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఆవిష్కరణ
Apr 4 2018 6:35 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement