నగరంలోని ఎంవీపీ డబుల్ రోడ్డులో ప్రముఖ కార్ల కంపెనీ 'హుందాయ్' షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు కార్లు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.
విశాఖపట్నం కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం
Aug 30 2019 9:51 PM | Updated on Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement