మహిళల భద్రతలపై షీటీమ్స్‌ ఎక్స్‌పో | Expo at People Plaza to create awareness on Women Safety | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతలపై షీటీమ్స్‌ ఎక్స్‌పో

Mar 4 2018 11:25 AM | Updated on Mar 22 2024 10:48 AM

‘మహిళల భద్రత తెలంగాణ ప్రభుత్వానిది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్‌ శాఖను అభివృద్ధి చేశాం. శాంతిభద్రతలు అదుపులో ఉంటే రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించనట్లే’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీటీమ్స్‌ నేతృత్వంలో మహిళల భద్రతలపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో రెండు రోజుల ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement