పట్టపగలే కత్తులతో బెదిరించి
పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే...ముగ్గురు దుండగులు కత్తులతో బీభత్సం సృష్టించారు. ఒంటరిగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడిని టార్గెట్ చేసుకుని... వాహనంతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఈ సంఘటన గురువారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యాదగిరి మరో ఉద్యోగితో కలిసి... ఆఫీస్ పనిమీద జూబ్లీహిల్స్ వెళ్లాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు