పట్టపగలే కత్తులతో బెదిరించి

పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే...ముగ్గురు దుండగులు కత్తులతో బీభత్సం సృష్టించారు. ఒంటరిగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడిని టార్గెట్‌ చేసుకుని... వాహనంతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఈ సంఘటన గురువారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యాదగిరి మరో ఉద్యోగితో కలిసి... ఆఫీస్ పనిమీద జూబ్లీహిల్స్‌  వెళ్లాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top