'మిస్టర్‌ కూల్‌'లో ఈ తీవ్ర ఆగ్రహాన్ని చూశారా?

'మిస్టర్‌ కూల్‌' మహేంద్రసింగ్‌ ధోనీ మరోసారి తన 'మ్యాజికల్ ఇన్నింగ్స్‌'తో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇటు ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అటు హార్దిక్‌ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో భారత్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top