తుందుర్రులో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

తుందుర్రులో ఉద్రిక్తత

Published Mon, Mar 27 2017 8:16 AM

పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలంలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను ముట్టడిస్తామని సీపీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ 144వ సెక్షన్‌ విధించి పోలీసులను భారీగా మోహరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement