అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం | Sakshi
Sakshi News home page

అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం

Published Sun, Mar 26 2017 6:57 AM

కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక తొలిసారి సొంత పట్టణం గోరఖ్‌పూర్‌లో ఆయన పర్యటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement