వందల కోట్లు ఏం చేద్దాం? | tamil nadu former cs rammohan rao, shekar reddy conversations over hundred crores | Sakshi
Sakshi News home page

Dec 24 2016 7:08 AM | Updated on Mar 21 2024 8:55 PM

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు బుధ, గురు వారాల్లో నిర్వహించిన దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపగా, శేఖర్‌రెడ్డితో గంటల కొద్దీ జరిపిన సంభాషణే ఆయన్ను పట్టించినట్లు స్పష్టమైంది. దీంతో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. చెన్నై అన్నానగర్‌లోని రామ్మోహన్‌రావు నివాసం, తిరువాన్మియూర్‌లోని ఆయన కుమారుని ఇల్లు సహా మొత్తం 13 చోట్ల ఐటీ అధికారులు బుధవారం తెల్లవారుజాము 5.30 గంటలకు ప్రారంభించిన దాడులు గురువారం ఉదయం వరకు కొనసాగాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement