శ్రీకాకుళం జిల్లాలోని వివాదాస్పద సోంపేట థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆ విద్యుత్ ప్లాంట్ ను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోంపేట పవర్ ప్లాంట్ కు కేటాయించిన 970 ఎకరాల్లో మల్టీ ప్రొడక్ట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. శనివారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
Aug 29 2015 4:31 PM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement