తిరుమలలో కిడ్నాపైన చిన్నారి నందిని ఆచూకీ లభ్యమైంది. శాలినీ అనే మహిళ కిడ్నాప్ చేసి చిన్నారిని బెంగుళూరుకి ఎత్తుకెళ్లింది. పోలీసులు కిడ్నాపర్ శాలినీని అరెస్ట్ చేసి చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన ఏడేళ్ల నందినిని గుర్తుతెలియని మహిళ ఆదివారం కిడ్నాప్ చేసింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Jul 29 2017 7:11 AM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement